జాతీయ వార్తలు

బీజేపీ సీఎంల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం శనివారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల సమక్షంలో ఈ భేటీ జరుగుతోంది. కేంద్ర పథకాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పనపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రివర్గ నిర్ణయాల అమలు తీరుపై సమీక్ష జరుపనున్నారు. సాయంత్రం 6కిగంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీర్‌ డిప్యూటీ సీఎం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు.