జాతీయ వార్తలు

15 పాఠశాలలకు బాంబు బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : తమిళనాడులోని కడలూరులో సోమవారం 15 పాఠశాలలకు బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో పిల్లలందర్నీ ఇళ్లకు పంపివేసి బాంబు స్క్వాడ్‌తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని, ఎవరో ఆకతాయిలు ఇలా ఫోన్లు చేసి బెదిరించారని పోలీసులు తెలిపారు.