జాతీయ వార్తలు

బెంగాల్ సచివాలయంలో బాంబుబూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: ఇక్కడి సచివాలయంలో బాంబు పెట్టినట్లు గురువారం ఓ ఆగంతకుడు ఫోన్‌లో చెప్పడంతో పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సచివాలయంలోనే ఉన్నారు. బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లతో గాలించాక ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.