జాతీయ వార్తలు

బస్సులో మంటలు : 20మంది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాంక్: ధాయిలాండ్ రాజధాని బ్యాంకాంక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో డ్రైవర్‌తో సహా 20 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు. వీరంతా మయన్మార్‌కు చెందిన ప్రయాణీకులు. ప్రమాదం జరిగేటపుడు బస్సులో 48 మంది ప్రయాణీకులు ఉన్నారు. డ్రైవర్ డ్రగ్స్ తీసుకుని బస్సు నడుపుతున్నట్లు తెలిసింది.