జాతీయ వార్తలు

తమిళనాడులో బస్సు బోల్తా: 10 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తిరునల్వేలి జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది మరణించారు. పుదుచ్చేరి నుంచి కేరళ వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదానికి లోనైంది. నిద్రమత్తులో డ్రైవర్ బస్సు నడపటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.