జాతీయ వార్తలు

బస్సు లోయలో పడి ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా ‌: బస్సు లోయలో పడడంతో ఐదుగురు మృతిచెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడిన ఘటన బిహార్‌ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి రాట్‌బాగ్‌ గ్రామంలోని లోయలో పడిపోయింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందంటూ స్థానికులు బస్సును బయటికి తీసి నిప్పుపెట్టి రోడ్డుపైనే బైఠాయించారు.