జాతీయ వార్తలు

లోయలో పడిన బస్సు : బీహార్‌లో 50 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బీహార్‌లోని మధుబని జిల్లాలో సోమవారం లోయలో బస్సు పడి 50 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సు మధుబని నుంచి సీతామర్హి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 4 మృతదేహాలను వెలికితీశారు.