జాతీయ వార్తలు
బస్సు లోయలోపడి ఏడుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 26 February 2016
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లా చిదంబర్ వద్ద గురువారం అర్ధరాత్రి ఓ బస్సు లోయలో పడి ఏడుగురు మరణించారు. సంఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులుండగా, వేగంగా వెళ్తుండగా 150 అడుగుల లోయలో పడిపోయింది. గాయపడిన 25 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు