జాతీయ వార్తలు

భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై చర్చిచేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సోమవారం ఉదయం సమావేశమైంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌ జైట్లీ, అర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ హాజరయ్యారు.