జాతీయ వార్తలు

దిల్లీలో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: డీజిల్, పెట్రోల్‌కు బదులు గ్యాస్ (సిఎన్‌జి)తో నడిచే ట్యాక్సీలను మాత్రమే రోడ్లపై అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అమలులోకి రావడంతో దిల్లీలో సోమవారం నాడు క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గ్యాస్‌తో నడిచేలా ట్యాక్సీలను మార్చుకునేందుకు ఇచ్చిన గడువు గత నెల 30తో ముగిసినందున సుప్రీం ఆదేశాలు మే 1 నుంచి అమలులోకి వచ్చాయి. గడువును పెంచాలని ట్యాక్సీ డ్రైవర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు త్రోసిపుచ్చింది. ఈ ఆంక్షలను సడలించాలని కోరుతూ ట్యాక్సీ డ్రైవర్లు ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో దేశ రాజధానిలో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.