జాతీయ వార్తలు

పది నగరాల్లో సిబిఐ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదివేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రావడంతో సిబిఐ అధికారులు మంగళవారం దేశవ్యాప్తంగా పది నగరాల్లో సోదాలు ప్రారంభించారు. సిండికేట్ బ్యాంకు అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. దిల్లీ, జైపూర్‌తో పాటు పలు నగరాల్లో బ్యాంకులకు వెళ్లి రికార్డులను తనిఖీ చేస్తున్నారు.