జాతీయ వార్తలు
రాజ్యసభలో గందరగోళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 31 December 2018
న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొన్నది. ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా పోడియంను చుట్టుముట్టి తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభా కార్యక్రమాలు పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. మధ్యాహ్నాం రెండు గంటలకు త్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.