జాతీయ వార్తలు
బస్సు లోయలో పడి 10మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 July 2018
రిషికేశ్: ఉత్తరాఖండ్లోని సూర్యదర ప్రాంతంలో రిషికేశ్- గంగోత్రి హైవేపై ఆ రాష్ట్ర రోడ్డు రవాణాకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోపడి పది మంది చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్లను ఏర్పాటుచేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం అందించనున్నారు.