జాతీయ వార్తలు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నరమేథం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 March 2016
హైదరాబాద్:్ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలో 16మంది ఆదివాసీలను మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. ఇన్ఫార్మర్లనే నెపంతో వారి ప్రాణాలు తీశారు. ఈ దారుణాన్ని కళ్లారా చూడాలని, ఇదేం న్యాయమో చెప్పాలని మానవహక్కుల సంఘానికి ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి కల్లూరి సవాల్ విసిరారు.