జాతీయ వార్తలు
చిదంబరాన్ని అరెస్టు చేయోద్దని కోర్టు ఆదేశాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 July 2018
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరాన్ని అరెస్టు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేటితో ముగియనుండటంతో చిదంబరం మళ్లీ కోర్టును ఆశ్రయించారు. మరో నెల రోజుల పాటు గడువును పొడిగించాలని కోరారు. జస్టిస్ ఎ.కె.పాథక్ ఎలాంటి అరెస్టులు చేపట్టవద్దని సీబీఐని ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు.