జాతీయ వార్తలు
మంచు చరియలు విరిగిపడి ఆరుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 November 2019
జమ్మూకశ్మీర్: అత్యంత ఎత్తయిన శీతల ప్రాంతం సియాచిన్లో మంచుచరియలు విరిగిపడి నలుగురు సైనికులు, ఇద్దరు పౌరులు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నాం సియాచిన్ గ్లేసియర్లో మంచు తుపాను ఏర్పడింది. ఈ తుపానులో ఎనిమిది మంది చిక్కుకున్నారు. భారీ మంచు తుపాను ఆర్మీ పోస్టును తాకటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా సైనికులతో పాటు సహాయకులు కూడా పెట్రోలింగ్కు వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది.