జాతీయ వార్తలు
న్యాయవాదుల సంఖ్య పెరగాలి: సీజేఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 6 October 2018
న్యూఢిల్లీ : దేశంలో న్యాయమూర్తుల సంఖ్య పెరగటంతో పాటు వారి పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ రంజన్ గోగొయ్ అభిప్రాయపడ్డారు. న్యాయవాదుల సంఖ్య పెరిగితే అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. దేశంలో అండర్ ట్రయల్ ఖైదీలు 67శాతం మంది ఉన్నారని తెలిపారు.