జాతీయ వార్తలు

రైతు రుణమాఫీకి కాంగ్రెస్ హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని, 50శాతం విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫేస్టోను విడుదల చేసింది. కుంటుంబంలో నిరుద్యోగి ఉంటే రూ.10000 ఇస్తామని, ఆడపిల్ల పెళ్లికి రూ.51 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు.