జాతీయ వార్తలు

ఢిల్లీలో కాంగ్రెస్ ఆత్మగౌరవ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఖర్గే అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయటంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. బుధవారంనాడు పార్లమెంట్ స్ట్రీట్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆత్మగౌరవ దీక్షలో ఆయన మాట్లాడుతూ..హక్కుల సాధన కోసం ఏపీ ప్రజల వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు.