జాతీయ వార్తలు

కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలు: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్మీర్: కాంగ్రెస్ విభజించి పాలించాలనే విధానాన్ని అనుసరిస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారంనాడు మోదీ శ్రీకారం చుడుతూ అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. అందరితో కలిసి, అందరి వికాసం కోసం బీజేపీ పాటుపడుతోందన్నారు.