జాతీయ వార్తలు
సీబీఐ వివాదం: దర్యాప్తు నివేదిక కోర్టు సమర్పణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 November 2018
న్యూఢిల్లీ: సీబీఐ వివాదానికి సంబంధించి అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రశ్నించిన కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. సీల్డు కవర్లో దర్యాప్తు నివేదిక వివరాలను ఉంచి కోర్టులో సమర్పించారు. కోర్టు గడువు ఈనెల 10న ముగియటంతో సీవీసీ తన నివేదికను కోర్టులో సమర్పించింది. కాగా తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయదా వేసింది.