జాతీయ వార్తలు

బులెంద్‌పహర్‌లో నలుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులెంద్‌పహర్‌లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గోవధ జరుగుతుందని ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో పోలీసులపై రాళ్లురువ్వారు. ఈ ఘర్షణలో ఓ పోలీసు అధికారి మృతిచెందారు. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి నలగురిని అరెస్టు చేశారు. కేసులు నమోదు అయనవారిలో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు అధికంగా ఉన్నారు.