చిత్తూరు

పాపవినాశనం మార్గంలో కారు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 7: తిరుమల పాపవినాశనం మార్గంలో మంగళవారం సాయంత్రం కారు బోల్తాపడిన ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు భక్తులు తీవ్రగాయాలకు గురయ్యారు. కర్ణాటక రాష్ట్రం తుమ్‌కూరుకు చెందిన ఓ భక్త బృందం శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోని దర్శనీయ ప్రాంతమైన పాపవినాశనం వెడుతుండగా ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు భక్తులను 108లో అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.