జాతీయ వార్తలు
దిల్లీలో పోలీసులు అప్రమత్తం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
దిల్లీ : పంజాబ్ సరిహద్దు నుంచి దేశంలోకి ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. 2,500 మంది పారా మిలటరీ బలగాలు రాజధానిలో పలు ప్రాంతాల్లో మోహరించాయి. హోలీ సందర్భంగా దిల్లీలోని హోటళ్లు, ఆసుపత్రుల వద్ద ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.