జాతీయ వార్తలు
కొనసాగుతోన్న ఆప్ మంత్రుల ధర్నా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 June 2018
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో ఆప్ మంత్రుల ధర్నా కొనసాగుతోంది. ధర్నా నాలుగో రోజుకు చేరింది. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.