జాతీయ వార్తలు

కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధికారుల సామూహిక సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : కేజ్రీవాల్ ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ 200 మంది అధికారులు గురువారం సామూహిక సెలవు ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆ ఇద్దరు అధికారులు సంతకాలు చేయడాన్ని వ్యతిరేకించటంతో ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. దీంతో ఆగ్రహించిన అధికారులు సామూహిక సెలవు తీసుకున్నారు. ఏడుగురు ఐఏఎస్ అధికారులు సైతం హాఫ్‌డే లీవ్ ప్రకటించారు.