క్రీడాభూమి
జింబాబ్వేకు బయల్దేరిన ధోనీ సేన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
ముంబయి : మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు బుధవారం బయల్దేరి వెళ్లింది. ఈ నెల 11న ప్రారంభం కానున్న సిరీస్లోని అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లను ధోనీ సేన ఆడనుంది.