జాతీయ వార్తలు

బాపూజీకి నివాళులర్పించిన డచ్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐదురోజుల పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజ దంపతులు విలియమ్ అలగ్జాండర్, మాక్సియా సోమవారంనాడు రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అదివారంనాడు భారత్‌లో అడుగుపెట్టిన రాజదంపతులకు విమానాశ్రయంలో పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. రాజదంపతులు పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ విలియమ్ అలెగ్జాండర్‌ భేటీ కానున్నారు. ఢిల్లీలో జరిగే 25వ టెక్నాలజీ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొంటారు.