తూర్పుగోదావరి

జిల్లాలో 1.5 కోట్ల మొక్కలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 9: జిల్లాలో నీరు-చెట్టు పధకం కార్యక్రమం కింద సామాజిక వనాల అభివృద్ధి కార్యాచరణపై జిల్లా సామాజిక అటవీశాఖ ప్రచురించిన బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ జడ్పి సమావేశపు హాలులో గురువారం ఆవిష్కరించారు. జిల్లాలో నీటి సదుపాయం ఉన్న 200 పాఠశాలల్లో వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్ నామన రాంబాబు, జడ్పి సిఇఓ కె పద్మ, డివిజనల్ అటవీ శాఖాధికారి ఎవిఎస్‌ఆర్‌కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు.