తూర్పుగోదావరి
కాపు నాయకులు జైలుకు తరలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 June 2016
రాజమహేంద్రవరం, జూన్ 10: కాపుగర్జన సందర్భంగా తుని విధ్వంసం కేసులో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు కాపునాయకులను శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్జైలుకు తరలించారు. వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, పల్లా విష్ణుమూర్తి, జి రాంబాబు, లచ్చిబాబు, చిక్కాలపల్లి సత్తిబాబులను కాకినాడ కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్జైలుకు తరలించారు.