జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. డాడ్సారా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానించిన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగా, కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు మరణించారని, భద్రతా సిబ్బంది తెలిపారు.