జాతీయ వార్తలు

భారీ ఎన్‌కౌంటర్: 12 మంది మావోయిస్టులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కాల్పుల్లో ముగ్గురు గ్రేహాండ్స్ కానిస్టేబుళ్లు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం సరిహద్దులోని తడపలగుట్ట-పుజారికాంకేడు అటవీప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగినట్లుగా సమాచారం. మృతుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్న హరిభూషణ్ ఉన్నట్లుగా సమాచారం.