జాతీయ వార్తలు

ఇంజనీర్ల హత్యకు నితీష్‌ బాధ్యత వహించాలి : ఆర్జేడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా :శాంతి భద్రతలను ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కాపాడలేకపోతున్నారని ఆర్జేడీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ ప్రసాద్‌సింగ్‌ ఆరోపించారు. ఇంజనీర్లు హత్యకు గురౌతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆ హత్యలకు నితీష్‌ కుమారే బాధ్యత వహించాలని అన్నారు. ఆర్జేడీ ఆరోపణలను జేడీయూ నేతలు తిప్పికొట్టారు. శాంతి భద్రతల విషయంలో ఆర్జేడీ సలహాలు అవసరం లేదని అన్నారు.