జాతీయ వార్తలు

దిల్లీలో అగ్నిప్రమాదం: నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నగరంలోని దిల్షాద్ కాలనీలో మంగళవారం ఉదయం డ్రైక్లీనింగ్ దుకాణంలో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.