జాతీయ వార్తలు

స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం:తొమ్మిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్: భిలాయ్ ఉక్కు కర్మాగారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్లాంట్‌లోని గ్యాస్ పైప్‌లైన్ పగిలిపోవటంతో ఈ ప్రమాదం సంభవించింది. రాయపూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక దళాలు యత్నిస్తున్నాయి. ప్రమాదం జరిగే సమయంలో 24 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు వెల్లడైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.