జాతీయ వార్తలు

అగ్నిప్రమాదంలో పదిమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:జమ్మూలోని రాంబాణ్ జిల్లా చందర్‌కోటే ప్రాంతంలో కూలీలు ఏర్పాటుచేసుకున్న శిబిరాల్లో అగ్నిప్రమాదం సంభవించి గురువారం అర్థరాత్రి పదిమంది మృత్యువాతపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌నుంచి కూలీపనుల నిమిత్తం వచ్చినవారు ఇక్కడ తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేసుకుని ఉంటున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.