జాతీయ వార్తలు
చేపల బోటుకు ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 June 2018
కోచి: భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌక చేపల వేటకు వెళ్లిన బోటును ఢీకొట్టింది. మునాంబమ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు 4 గంటలకు చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులకు గాయాలయ్యాయి. ఇద్దరిని పరవూర్కు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు.