జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా నగల దుకాణాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రెండు లక్షల రూపాయలకు మించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే కొనుగోలుదారులు తప్పనిసరిగా వారి పాన్‌కార్డు వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనకు నిరసనగా దేశవ్యాప్తంగా నేడు నగల దుకాణాలు బంద్ పాటిస్తున్నాయి. ఈ నిబంధన ఫలితంగా ఇప్పటికే తమ వ్యాపారం 30 శాతం మేరకు పడిపోయిందని, గ్రామాల్లోని రైతులకు పాన్‌కార్డులు ఎలా ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. పాన్‌కార్డు నిబంధనను పది లక్షల రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.