జాతీయ వార్తలు

ప్రధానితో గవర్నర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గురువారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. విభజన సమస్యలు, దుర్భిక్ష పరిస్థితులు, కేంద్ర సాయం తదితర అంశాలపై ఆయన మోదీకి వివరించారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న కరవుపై నివేదికలను అందజేశారని సమాచారం.