జాతీయ వార్తలు
దిల్లీ చేరిన గవర్నర్ నరసింహన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 July 2016
దిల్లీ: తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగే విందులో ఆయన పాల్గొంటారు. మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులను గవర్నర్ కలుస్తారు. విభజన సమస్యలు, నదీజలాల వివాదాలు, హైకోర్టు విభజన వంటి అంశాలను ఆయన కేంద్రమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.