జాతీయ వార్తలు

రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్, బిజెపి విప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: రాజ్యసభలో బుధవారం నాడు వస్తుసేవల వినియోగ బిల్లు (జిఎస్‌టి) చర్చకు రానున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బిజెపి, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. రాజ్యసభకు వరసగా మూడు రోజులు విధిగా హాజరుకావాలని విప్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పాటు ప్రధాన పార్టీలు ఇప్పటికే జిఎస్‌టి బిల్లుకు మద్దతు ప్రకటించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈరోజు కాంగ్రెస్, సమాజ్‌వాదీ, సిపిఎం సభ్యులతో సమావేశమై బిల్లుపై వివరిస్తారు.