జాతీయ వార్తలు
మాజీ కేంద్రమంత్రి గురుదాస్ కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 August 2018
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి గురుదాస్ కామత్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ముంబయి నార్త్ వెస్ట్ నుంచి దాదాపు ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సమాచార, ఐటీ శాఖలకు మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఈరోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లి సంతాపం తెలిపారు.