జాతీయ వార్తలు

వరదల్లో 1400 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో గత మూడు నెలల్లో సంభవించిన వరద విపత్తుల్లో 1400 మంది మరణించారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆగస్టు 8 నుంచి 28వతేదీ వరకు కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల 488 మంది మరణించారు. సహాయ శిబిరాల్లో పదిలక్షల మంది బాధితులకు ఆశ్రయం కల్పించగా 19,500 కోట్లరూపాయల నష్టం వాటిల్లిందని తేలింది.