హైదరాబాద్

బీజేపీలో చేరిన మైనారిటీ నాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : ఖైరతాబాద్ నియోజక వర్గానికి చెందిన క్రిస్టియన్ మైనారిటీ నాయకుడు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇండిపెడెంట్‌గా రెండు సార్లు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డేవిడ్ గత ఎన్నికల్లో బహుజన రాష్ట్ర సమితి నుంచి కూడా పోటీ చేశారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నందునే బీజేపీలో చేరినట్టు తెలిపారు.