జాతీయ వార్తలు

పూరీ జగన్నాథ యాత్ర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ: జై జగన్నాథ నినాదంతో పూరీ జగన్నాథుడు కదిలాడు. లక్షలాది మంది భక్తల జయ జయ నినాదాల మధ్య బలభద్ర, సుభద్రలతో కలిసి రథాలపై పెంచిన తల్లి గుండిచాకు బయలుదేరారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు శుక్రవారమే చేరుకున్నారు. అంతేకాదు విదేశాల నుంచి చేరుకున్న భక్తులతో ఆశ్రమాలు, మఠాలు, ధర్మశాలలు, హోటళ్లు నిండిపోయాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.