జాతీయ వార్తలు

మోదీ, చంద్రబాబు కలిసి డ్రామా: జైరాం రమేష్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: విభజన చట్టం అమలుపై నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి డ్రామాలాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ మండిపడ్డారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో తాడోపెడో తేల్చుకోవాలని జైరాం రమేష్‌ సూచించారు.