జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ముష్కరుల దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. గత రాత్రి పోషియాన్ జిల్లా నుంచి అపహరించుకుపోయిన జావేద్ అహ్మద్ అనే కానిస్టేబుల్‌ను ముష్కరాలు కాల్చి దారుణంగా హత్యచేశారు. కుల్గాం జిల్లాలోని సెహ్‌పొరా ప్రాంతంలో రోడ్డుపక్కన ఆయన మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు.