జాతీయ వార్తలు
ఇద్దరు జవాన్లు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 9 April 2018
చత్తీస్గఢ్: చత్తీస్గడ్ రాష్ట్రంలోని భీజాపూర్ జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఐఈడీ పేల్చటంతో ఇద్దరు జవాన్లు చనిపోయారు. మరో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించారు.