జాతీయ వార్తలు
గవర్నర్ను కలిసిన జయలలిత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 May 2016
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఇక్కడి రాజ్భవన్లో గవర్నర్ కె.రోశయ్యను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆమె గవర్నర్కు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే. వరసగా రెండోసారి సిఎం పదవిని చేపడుతూ ఆమె అరుదైన ఘనతను సాధించారు.