జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పాకిస్తాన్ సరిహద్దుల వద్ద చొరబడిన ఉగ్రవాదులపై భారత సైనికులు శుక్రవారం ఉదయం కాల్పులు ప్రారంభించారు. సైనికుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం అక్కడ ఇరువర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నందున ఆ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది.